Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:12 AM

చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు

చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు

చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు
12-05-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

వరుసగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

27.5 గ్రాముల బంగారు ఆభరణాలు

380 గ్రాముల వెండి ఆభరణాలు

ఒక వెండి బిస్కెట్ చోరీలకు ఉపయోగించిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగిరి పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక ఆధారాలు, రాత్రి పహారా, వాహన తనిఖీలతో కేసును ఛేదించారు.దేవాలయాల భద్రత కోసం ఎస్పీ ముఖ్య సూచనలు:- ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బలమైన తాళాలు వినియోగించాలి,హుండీ నగదును బ్యాంకుల్లో భద్రపరచాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 / 112 కు సమాచారం ఇవ్వాలి జూదం, మద్యం వంటి వ్యసనాలు వ్యక్తులను నేరాల దారి పట్టిస్తున్నాయని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.కేసును విజయవంతంగా ఛేదించిన రామగిరి సీఐ ఎస్.ఎం. అలీ, ఎస్సైలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Sthanikam

చోరీ నిందితులను అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు

Article Image

వరుసగా దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

27.5 గ్రాముల బంగారు ఆభరణాలు

380 గ్రాముల వెండి ఆభరణాలు

ఒక వెండి బిస్కెట్ చోరీలకు ఉపయోగించిన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగిరి పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు సాంకేతిక ఆధారాలు, రాత్రి పహారా, వాహన తనిఖీలతో కేసును ఛేదించారు.దేవాలయాల భద్రత కోసం ఎస్పీ ముఖ్య సూచనలు:- ప్రతి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి బలమైన తాళాలు వినియోగించాలి,హుండీ నగదును బ్యాంకుల్లో భద్రపరచాలని తెలిపారు.అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100 / 112 కు సమాచారం ఇవ్వాలి జూదం, మద్యం వంటి వ్యసనాలు వ్యక్తులను నేరాల దారి పట్టిస్తున్నాయని ఎస్పీ హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు.కేసును విజయవంతంగా ఛేదించిన రామగిరి సీఐ ఎస్.ఎం. అలీ, ఎస్సైలు ప్రదీప్ రాజ్, సత్యనారాయణ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News