Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:25 PM

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు
February 02, 2026 04:13 PM 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను చౌటుప్పల్ మండల, మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మునుగోడు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్, మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాజు,ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి గోగినేని కృష్ణ తేజ, నాయకులు బొంగు బాద్షా, ఉపేంద్ర చారి, చెరుకు అశోక్, అంతటి కృష్ణయ్య, గుర్రపు యాదగిరి, ఆంజనేయులు, గోషిక పాండు, గొల్లపూడి దినేష్, కొమ్మరల సంజయ్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News