Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన చౌటుప్పల్ టీడీపీ నేతలు
February 02, 2026 04:13 PM 174 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను చౌటుప్పల్ మండల, మున్సిపల్ తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి మునుగోడు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్, మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య, ప్రధాన కార్యదర్శి వర్కాల వెంకటేశం గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సిలువేరు రాజు,ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, మారగోని అశోక్ గౌడ్, ప్రచార కార్యదర్శి గోగినేని కృష్ణ తేజ, నాయకులు బొంగు బాద్షా, ఉపేంద్ర చారి, చెరుకు అశోక్, అంతటి కృష్ణయ్య, గుర్రపు యాదగిరి, ఆంజనేయులు, గోషిక పాండు, గొల్లపూడి దినేష్, కొమ్మరల సంజయ్, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News