Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:03 AM

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం
February 24, 2026 07:07 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు: మండల పరిధిలోనిచందేపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాలను మార్చ్ 15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమం విగ్రహ దాతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోట్ల నగేష్,ఉప సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి,కార్యదర్శి శశిధర్ రెడ్డి,పాలక వర్గం సభ్యులకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను రాగిరి రితీష్,జ్ఞానేశ్వర్,లు అందజేశారు. అనంతరం గ్రామంలోని పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కి.శే. వండేపల్లి ఎల్లయ్య,రాజయ్య,పెద్ద గండయ్య మరియు చిన్న గండయ్యల కుమారులు వండేపల్లి రాంచందర్ (రాగిరి),అంజయ్య,వీరస్వామి,యాదగిరి,నగేష్, శంకర్,రితీష్,రాజా,జ్ఞానేష్ మా కుటుంబ సభ్యులంత కలిసి గ్రామ ప్రజలు,పెద్దలందరి సహకారంతో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని,మార్చ్15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమనికి,పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది,గ్రామ ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాగర్,సంజీవ,మంజుల,నాగరాజు,జ్యోతి,సబిత,పంచాయతీ సిబ్బంది పరమేశ్,లక్ష్మీ నర్సయ్య,గణేష్,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News