Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:34 AM

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం
24-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు: మండల పరిధిలోనిచందేపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాలను మార్చ్ 15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమం విగ్రహ దాతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోట్ల నగేష్,ఉప సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి,కార్యదర్శి శశిధర్ రెడ్డి,పాలక వర్గం సభ్యులకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను రాగిరి రితీష్,జ్ఞానేశ్వర్,లు అందజేశారు. అనంతరం గ్రామంలోని పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కి.శే. వండేపల్లి ఎల్లయ్య,రాజయ్య,పెద్ద గండయ్య మరియు చిన్న గండయ్యల కుమారులు వండేపల్లి రాంచందర్ (రాగిరి),అంజయ్య,వీరస్వామి,యాదగిరి,నగేష్, శంకర్,రితీష్,రాజా,జ్ఞానేష్ మా కుటుంబ సభ్యులంత కలిసి గ్రామ ప్రజలు,పెద్దలందరి సహకారంతో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని,మార్చ్15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమనికి,పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది,గ్రామ ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాగర్,సంజీవ,మంజుల,నాగరాజు,జ్యోతి,సబిత,పంచాయతీ సిబ్బంది పరమేశ్,లక్ష్మీ నర్సయ్య,గణేష్,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చందేపల్లిలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలవిష్కరణకు ఆహ్వానం

Article Image

మోటకొండూరు: మండల పరిధిలోనిచందేపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాలను మార్చ్ 15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమం విగ్రహ దాతలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బోట్ల నగేష్,ఉప సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి,కార్యదర్శి శశిధర్ రెడ్డి,పాలక వర్గం సభ్యులకు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహాల ఆవిష్కరణ ఆహ్వాన పత్రికను రాగిరి రితీష్,జ్ఞానేశ్వర్,లు అందజేశారు. అనంతరం గ్రామంలోని పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కి.శే. వండేపల్లి ఎల్లయ్య,రాజయ్య,పెద్ద గండయ్య మరియు చిన్న గండయ్యల కుమారులు వండేపల్లి రాంచందర్ (రాగిరి),అంజయ్య,వీరస్వామి,యాదగిరి,నగేష్, శంకర్,రితీష్,రాజా,జ్ఞానేష్ మా కుటుంబ సభ్యులంత కలిసి గ్రామ ప్రజలు,పెద్దలందరి సహకారంతో మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది అని,మార్చ్15వ తారీకు ఆదివారం రోజున ఆవిష్కరణ కార్యక్రమనికి,పంచాయతీ పాలకవర్గం మరియు సిబ్బంది,గ్రామ ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించి విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాగర్,సంజీవ,మంజుల,నాగరాజు,జ్యోతి,సబిత,పంచాయతీ సిబ్బంది పరమేశ్,లక్ష్మీ నర్సయ్య,గణేష్,లక్ష్మీ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News