Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు

చిట్యాల మున్సిపాలిటీలొ 24 పోలింగ్ కేంద్రాలు
January 13, 2026 08:35 PM 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిది కొమిడాల మహేందర్ రెడ్డి

రానున్న మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున పోలింగ్ స్టేషన్ల వివరాలను చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం చిట్యాల లో మొత్తం ఓటర్లు 12 118 ఓట్లు , 12 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకి సగటు 505 ఓటర్లకు గాను ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా జరపటానికి పక్కా ప్రణాళికలు వేస్తున్నామని కమిషనర్ దండు శ్రీను తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News