చిట్యాల స్థానికం ప్రతినిది కొమిడాల మహేందర్ రెడ్డి
రానున్న మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం రోజున పోలింగ్ స్టేషన్ల వివరాలను చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం చిట్యాల లో మొత్తం ఓటర్లు 12 118 ఓట్లు , 12 వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకి సగటు 505 ఓటర్లకు గాను ఒక పోలింగ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికలను సజావుగా జరపటానికి పక్కా ప్రణాళికలు వేస్తున్నామని కమిషనర్ దండు శ్రీను తెలియజేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి