Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:09 AM

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
13-01-2026 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలను మంగళవారం రోజున ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం ముందు భోగి మంటలు వెలిగించారు, హరిదాసు సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గంగిరెద్దు ఆటలు , విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే కాకుండా , మన సాంప్రదాయాలను కాపాడుకునే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకుంటారని కొత్త పంటలతో గ్రామాలు కలకలాడుతాయన్నారు. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి ఈ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పట్టణంలోని మహిళలు, చిన్నారులు చిట్యాల పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చిట్యాల లో ఘనంగా సంక్రాంతి సంబరాలు

Article Image

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలను మంగళవారం రోజున ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయం ముందు భోగి మంటలు వెలిగించారు, హరిదాసు సంకీర్తనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గంగిరెద్దు ఆటలు , విన్యాసాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ సంక్రాంతి పండగ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడమే కాకుండా , మన సాంప్రదాయాలను కాపాడుకునే ఉద్దేశంతో సంక్రాంతి సంబరాలు నిర్వహించామని అన్నారు. తెలుగు రాష్ట్రాలలో రైతులు సంక్రాంతి పండగను ఘనంగా నిర్వహించుకుంటారని కొత్త పంటలతో గ్రామాలు కలకలాడుతాయన్నారు. అంతేకాకుండా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండి ఈ సంక్రాంతి పండుగను సుఖసంతోషాలతో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పట్టణంలోని మహిళలు, చిన్నారులు చిట్యాల పట్టణ పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News