Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 AM

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘంలో కొత్త సభ్యుడి నియామకం

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘంలో కొత్త సభ్యుడి నియామకం

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘంలో కొత్త సభ్యుడి నియామకం
17-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వుల అందజేత

చింతలపూడి: చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్‌ను నియమించినట్లు స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రకటించారు.

ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే స్వయంగా రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయలక్ష్మి, ఆర్ఎంఓ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గతంలో పనిచేసిన సభ్యుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ రమేష్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సలహా సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణ, పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘంలో కొత్త సభ్యుడి నియామకం

Article Image

చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్

ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ చేతుల మీదుగా ఉత్తర్వుల అందజేత

చింతలపూడి: చింతలపూడి ప్రభుత్వాసుపత్రి సలహా సంఘం సభ్యుడిగా కంభం రమేష్‌ను నియమించినట్లు స్థానిక శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ప్రకటించారు.

ఈ మేరకు నియామక ఉత్తర్వులను ఎమ్మెల్యే స్వయంగా రమేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. విజయలక్ష్మి, ఆర్ఎంఓ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

గతంలో పనిచేసిన సభ్యుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ రమేష్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో సలహా సంఘం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

కొత్త బాధ్యతలు స్వీకరించిన రమేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల విస్తరణ, పారదర్శకత, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News