Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:36 AM

చింతలపూడిలో పలు మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

చింతలపూడిలో పలు మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

చింతలపూడిలో పలు మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు
05-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వెస్ట్ యడవల్లి గ్రామంలో ఎక్సైజ్ నేరముల కొరకు విస్తృత దాడులు నిర్వహించగా, పాత నాటు సారాయి నిందితుడు అయిన మేసుపల్లి వెంకటేశ్వర రావు ను మండల తహసీల్దార్ వారు ఎదుట హాజరు పరచగా , మండల మేజిస్ట్రేట్ వారు బైండ్ ఓవర్ బాండ్ విధించారు! అలాగే చింతలపూడి మండలం లోని పలు మద్యం షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి , పలు సూచనలు ఇచ్చినట్లు, ఈ దాడుల లో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ లు అబ్దుల్ ఖలీల్ ,జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ పి.అశోక్ తెలియజేశారు.

Sthanikam

చింతలపూడిలో పలు మద్యం షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

Article Image

చింతలపూడి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వెస్ట్ యడవల్లి గ్రామంలో ఎక్సైజ్ నేరముల కొరకు విస్తృత దాడులు నిర్వహించగా, పాత నాటు సారాయి నిందితుడు అయిన మేసుపల్లి వెంకటేశ్వర రావు ను మండల తహసీల్దార్ వారు ఎదుట హాజరు పరచగా , మండల మేజిస్ట్రేట్ వారు బైండ్ ఓవర్ బాండ్ విధించారు! అలాగే చింతలపూడి మండలం లోని పలు మద్యం షాపులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించి , పలు సూచనలు ఇచ్చినట్లు, ఈ దాడుల లో స్థానిక చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ ఎస్.ఐ లు అబ్దుల్ ఖలీల్ ,జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ పి.అశోక్ తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News