Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:38 AM

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం
February 14, 2026 04:38 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంత్రి పదవులను అలంకరించిన కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాన్ని గ్రేస్ గార్డెన్స్ లో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమానికి అసలైన నిర్వచనం దామోదరం సంజీవయ్య అని, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దార్శనికుడని పివి సునీల్ కుమార్ కొనియాడారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News