Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 04:47 PM

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం
February 14, 2026 04:38 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంత్రి పదవులను అలంకరించిన కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాన్ని గ్రేస్ గార్డెన్స్ లో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమానికి అసలైన నిర్వచనం దామోదరం సంజీవయ్య అని, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దార్శనికుడని పివి సునీల్ కుమార్ కొనియాడారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News