Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:48 PM

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం

చింతలపూడిలో దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవం
February 14, 2026 04:38 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక మంత్రి పదవులను అలంకరించిన కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జయంతి ఉత్సవాన్ని గ్రేస్ గార్డెన్స్ లో అంబేద్కర్ ఇండియా మిషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పివి సునీల్ కుమార్ అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. సంక్షేమానికి అసలైన నిర్వచనం దామోదరం సంజీవయ్య అని, వితంతు, వృద్ధాప్య పెన్షన్లను తొలిసారిగా ప్రవేశపెట్టిన దార్శనికుడని పివి సునీల్ కుమార్ కొనియాడారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News