Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:02 PM

చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు

చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు

చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు
February 07, 2026 05:43 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యాయని నగర కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. దశాబ్దాల కాలంగా నెలకొని ఉన్న రోడ్లు, డ్రైనేజీల సమస్యను పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు సొంగ. రోషన్ కుమార్ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించే లాగున చర్యలు తీసుకున్నారని, దీనితో ప్రభుత్వం నగర పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మొదటి విడత డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి 4. 86 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేసిందని కమిషనర్ తెలిపారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News