Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు

చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు

చింతలపూడి పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు నగర కమీషనర్ అంబటి రాంబాబు
February 07, 2026 05:43 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు అయ్యాయని నగర కమిషనర్ అంబటి రాంబాబు తెలిపారు. దశాబ్దాల కాలంగా నెలకొని ఉన్న రోడ్లు, డ్రైనేజీల సమస్యను పరిష్కరించేందుకు స్థానిక శాసనసభ్యులు సొంగ. రోషన్ కుమార్ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించే లాగున చర్యలు తీసుకున్నారని, దీనితో ప్రభుత్వం నగర పంచాయతీ అభివృద్ధిలో భాగంగా మొదటి విడత డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి 4. 86 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేసిందని కమిషనర్ తెలిపారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News