Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:38 AM

చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు
04-02-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ చొరవ తో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరారు ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిణి శ్రీమతి షబ్నమ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం బస్ డిపో మేనేజర్లు, ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు అంతకుముందు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో MLA రోషన్ కుమార్ తో సమావేశం అయ్యారు చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో చర్చించారు డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తే డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు

Sthanikam

చింతలపూడి లో శాసనసభ్యులు చొరవతో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు

Article Image

చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ చొరవ తో బస్ డిపో ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గం రెండు రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న చింతలపూడిలో బస్ డిపో ఏర్పాటు చేయాలని శాసనసభ్యులు రోషన్ కుమార్ ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కోరారు ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు జిల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అధికారిణి శ్రీమతి షబ్నమ్, ఏలూరు, జంగారెడ్డిగూడెం బస్ డిపో మేనేజర్లు, ఆర్టీసీ ఇంజనీరింగ్ అధికారులు బుధవారం చింతలపూడిలో పర్యటించి స్థల పరిశీలన జరిపారు అంతకుముందు శాసనసభ్యులు వారి క్యాంపు కార్యాలయంలో MLA రోషన్ కుమార్ తో సమావేశం అయ్యారు చింతలపూడిలో బస్సు డిపో ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత మరియు భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధి పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలు తదితర అంశాలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తో చర్చించారు డిపో ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సేకరిస్తే డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News