Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:48 AM

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..
24-02-2026 440 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడానికి నిరసిస్తూ బాధితురాలి తరఫున బంధువులు మంగళవారం జాతీయ రహదారి పై పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. బాధితురాలి బంధువులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం పిచ్చమ్మ సుమారు 60 చిట్యాల నుండి శివనేనిగూడెంకు తమకు తెలిసిన వ్యక్తి బైక్ పై వెళుతుండగా సమీపంలో ఎదురుగా అదే గ్రామానికి చెందిన నాగిల్ల యాదయ్య బైక్ పై వచ్చి వీరిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన పిచ్చమ్మ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నప్పటికీ సంఘటనకు కారణమైన వ్యక్తిని విచారించకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని ప్రమాదానికి గురైన వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే నేటికీ పోలీసులు విచారించకపోవడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితుని పై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..


Sthanikam

చిట్యాలలో జాతీయ రహదారిపై రాస్తారోకో..

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడంతో ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదును కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడానికి నిరసిస్తూ బాధితురాలి తరఫున బంధువులు మంగళవారం జాతీయ రహదారి పై పోలీస్ స్టేషన్ ముందు రాస్తారోకో నిర్వహించారు. బాధితురాలి బంధువులు మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం శివనేనిగూడెం గ్రామానికి చెందిన రుద్రవరం పిచ్చమ్మ సుమారు 60 చిట్యాల నుండి శివనేనిగూడెంకు తమకు తెలిసిన వ్యక్తి బైక్ పై వెళుతుండగా సమీపంలో ఎదురుగా అదే గ్రామానికి చెందిన నాగిల్ల యాదయ్య బైక్ పై వచ్చి వీరిని ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన పిచ్చమ్మ హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నప్పటికీ సంఘటనకు కారణమైన వ్యక్తిని విచారించకపోవడం పోలీసుల నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుందని ప్రమాదానికి గురైన వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే నేటికీ పోలీసులు విచారించకపోవడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. వెంటనే నిందితుని పై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News