Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం

చిట్యాలలో చలివేంద్రం ప్రారంభం
March 20, 2026 08:34 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రం శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక రిక్షా సంఘం అధ్యక్షుడు చిరుమర్తి బిక్షం మరియు కర్రె లింగస్వామి ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు.చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గుండెబోయిన లక్ష్మీ సైదులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఏడో వార్డు కౌన్సిలర్ కుక్కల లతా రాజేష్, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వారు వేసవి కాలంలో ప్రజలకు తాగునీరు అందించే చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ, జిల్లా కాంగ్రెస్ నాయకుడు పాటి నర్సిరెడ్డితో పాటు స్థానిక నాయకులు పోకల అశోక్, గుండెబోయిన సైదులు, బొబ్బలి రామ్ రెడ్డి, సిలువేరు శేఖర్, రంజిత్ , జన్నపాల శీను తదితరులు పాల్గొన్నారు.

వేసవి కాలమంతా చలివేంద్రం ద్వారా ప్రజలకు తాగునీరు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News