PRINT TIME: March 23, 2026 09:05 AM
చిట్యాలలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు
చిట్యాలలో బీజేపీ నేతల ముందస్తు అరెస్టులు
March 23, 2026 07:22 AM
18 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాలలో కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై నిరసనగా బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ముందుగా పోలీసులు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ నేతలు మాత్రం తమ ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకున్నారని ఆరోపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి