Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:51 AM

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
24-02-2026 406 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రతినిధులు ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొని సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.సంఘ గౌరవ అధ్యక్షులుగా ఏనుగు అంజిరెడ్డి, సంఘ అధ్యక్షులుగా కోమటిరెడ్డి రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చొప్పరి మల్లేశం, గుమ్మి నర్సిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శిగా జిట్ట బొందయ్య, సహాయ కార్యదర్శులుగా ఆగు వెంకన్న, బూడిద లింగస్వామి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా నారబోయిన శ్రీనివాస్, జిట్ట రాజయ్య, విట్టల్ రెడ్డి, చిర్రబోయిన నరసింహ, కొంతం సత్తిరెడ్డి, ఏర్పుల స్వామి, రేముడాల యాదయ్య, ఆగు నరసింహ, వరకాంతం నరేందర్ రెడ్డి, ఎడ్ల మాలింగం, రేముడాల శ్రీశైలం, నల్ల మహేందర్ రెడ్డి, రావుల మల్లారెడ్డి, చిర్రబోయిన రమేష్ లను ప్రతినిధులు ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రైతుల సమస్యల పరిష్కారం, సాగు నీటి వసతులు, పంటలకు కనీస మద్దతు ధర సాధన వంటి అంశాలపై సమిష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

Sthanikam

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Article Image

చిట్యాల పట్టణ రైతు సంఘం నూతన కార్యవర్గాన్ని ప్రతినిధులు ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సుమారు 200 మంది ప్రతినిధులు పాల్గొని సంఘం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.సంఘ గౌరవ అధ్యక్షులుగా ఏనుగు అంజిరెడ్డి, సంఘ అధ్యక్షులుగా కోమటిరెడ్డి రాంరెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా చొప్పరి మల్లేశం, గుమ్మి నర్సిరెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధాన కార్యదర్శిగా జిట్ట బొందయ్య, సహాయ కార్యదర్శులుగా ఆగు వెంకన్న, బూడిద లింగస్వామి ఎన్నికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా నారబోయిన శ్రీనివాస్, జిట్ట రాజయ్య, విట్టల్ రెడ్డి, చిర్రబోయిన నరసింహ, కొంతం సత్తిరెడ్డి, ఏర్పుల స్వామి, రేముడాల యాదయ్య, ఆగు నరసింహ, వరకాంతం నరేందర్ రెడ్డి, ఎడ్ల మాలింగం, రేముడాల శ్రీశైలం, నల్ల మహేందర్ రెడ్డి, రావుల మల్లారెడ్డి, చిర్రబోయిన రమేష్ లను ప్రతినిధులు ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం రైతుల సమస్యల పరిష్కారం, సాగు నీటి వసతులు, పంటలకు కనీస మద్దతు ధర సాధన వంటి అంశాలపై సమిష్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చింది. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News