Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

చిట్యాల మున్సిపాలిటీలో నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకారం

చిట్యాల మున్సిపాలిటీలో నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకారం

చిట్యాల మున్సిపాలిటీలో నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకారం
May 03, 2026 04:09 AM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. వైరా మున్సిపాలిటీ నుండి బదిలీపై వచ్చిన యు. గురు లింగం, ఎ. రంజిత్ కుమార్ నుంచి రెగ్యులర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు.కార్యాలయంలో జరిగిన సాదాసీదా కార్యక్రమంలో అధికారుల సమక్షంలో ఈ బాధ్యతల బదిలీ జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిషనర్ గురు లింగం పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, పరిపాలనలో మరింత పారదర్శకత, తీసుకురావాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News