PRINT TIME: May 03, 2026 06:42 AM
చిట్యాల మున్సిపాలిటీలో నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకారం
చిట్యాల మున్సిపాలిటీలో నూతన కమిషనర్ బాధ్యతలు స్వీకారం
May 03, 2026 04:09 AM
2 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల పురపాలక సంఘ కార్యాలయంలో శనివారం పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి. వైరా మున్సిపాలిటీ నుండి బదిలీపై వచ్చిన యు. గురు లింగం, ఎ. రంజిత్ కుమార్ నుంచి రెగ్యులర్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.కార్యాలయంలో జరిగిన సాదాసీదా కార్యక్రమంలో అధికారుల సమక్షంలో ఈ బాధ్యతల బదిలీ జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిషనర్ గురు లింగం పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేస్తూ, పరిపాలనలో మరింత పారదర్శకత, తీసుకురావాలని ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి