Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:25 PM

చిట్యాల మున్సిపాలిటీ పూర్తయిన నామినేషన్ల పరిశీలన

చిట్యాల మున్సిపాలిటీ పూర్తయిన నామినేషన్ల పరిశీలన

చిట్యాల మున్సిపాలిటీ పూర్తయిన నామినేషన్ల పరిశీలన
January 31, 2026 09:12 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మున్సిపల్ ఎన్నికల బరిలో 73 మంది అభ్యర్థులు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శనివారం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ల దరఖాస్తులను ఎన్నికల అధికారులు పరిశీలించారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డులకు గాను 106 నామినేషన్లు రాగా ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి ఒక్కో అభ్యర్థి వేసిన డబుల్ నామినేషన్లను తొలగించి సింగిల్ నామినేషన్ను పరిగణలోకి తీసుకున్నారు ఈ సందర్భంగా మొత్తం 73 నామినేషన్లు పరిగణలోకి వచ్చాయి. ఏ ఒక్క నామినేషన్ దరఖాస్తును కూడా తిరస్కరించలేదని ఎన్నికల అధికారి మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను తెలిపారు. పార్టీల వారీగా నామినేషన్ల వివరాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 21 బి ఆర్ ఎస్ 21, బిజెపి 14 బిఎస్పి 3, సిపిఎం 2, ఇతరులు 8 నామినేషన్లను దాఖలు చేశారు. దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి మంగళవారం సాయంత్రం మూడు లోపు సమయం ఉందని తెలియజేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News