Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తమ్ముడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన అక్క సువర్ణ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:48 AM

చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి

చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి

చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి
11-02-2026 526 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

శివనేనిగూడెం ఫస్ట్ వార్డులో టెన్షన్… కార్యకర్తల తోపులాట, పోలీసుల జోక్యం

చిట్యాల,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

శివనేనిగూడెం గ్రామంలోని ఫస్ట్ వార్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కట్టంగూరు ఎస్సై రవీందర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపించాయి.‘కాంగ్రెస్ వాళ్లు 4000వేలిస్తే, బీఆర్ఎస్ వాళ్లు 5000వేలైనా పంచుకోండి’ అంటూ ఎస్సై వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ఉద్రిక్త పరిస్థితి

Article Image

శివనేనిగూడెం ఫస్ట్ వార్డులో టెన్షన్… కార్యకర్తల తోపులాట, పోలీసుల జోక్యం

చిట్యాల,: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చిట్యాల మున్సిపాలిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

శివనేనిగూడెం గ్రామంలోని ఫస్ట్ వార్డులో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న కట్టంగూరు ఎస్సై రవీందర్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎస్సై దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపించాయి.‘కాంగ్రెస్ వాళ్లు 4000వేలిస్తే, బీఆర్ఎస్ వాళ్లు 5000వేలైనా పంచుకోండి’ అంటూ ఎస్సై వ్యాఖ్యానించారంటూ బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల వైఖరిపై ఆందోళన వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News