Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:45 PM

చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు

చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు

చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు
06-02-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మునిసిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.మునిసిపాలిటీ 7వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి కూరెళ్ల జ్యోతి లింగస్వామికి కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకులు పోలేపల్లి మాధవి, సత్యనారాయణ, పోకల రాములు పాల్గొని మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 7వ వార్డులో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిందని ఓటర్లకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్లు తదితర అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని, కారుగుర్తుకు ఓటు వేసి కూరెళ్ల జ్యోతి లింగస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పోకల రమేష్, పాల చంద్రయ్య, బొజ్జ లింగస్వామి, బూడిద ప్రవీణ్ కుమార్, పాల నవీన్, సుంచు లింగయ్య, పాల ముత్తయ్య, కూరెళ్ల సురేష్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ ఏడవ వార్డులో బిఆర్ఎస్ ప్రచార జోరు

Article Image

చిట్యాల మునిసిపాలిటీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.మునిసిపాలిటీ 7వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి కూరెళ్ల జ్యోతి లింగస్వామికి కారుగుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ నాయకులు పోలేపల్లి మాధవి, సత్యనారాయణ, పోకల రాములు పాల్గొని మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం 7వ వార్డులో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిందని ఓటర్లకు వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధిలైట్లు తదితర అభివృద్ధి పనులు బీఆర్‌ఎస్ పాలనలోనే సాధ్యమయ్యాయని గుర్తుచేశారు.అభివృద్ధిని కొనసాగించాలంటే బీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని, కారుగుర్తుకు ఓటు వేసి కూరెళ్ల జ్యోతి లింగస్వామిని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో పోకల రమేష్, పాల చంద్రయ్య, బొజ్జ లింగస్వామి, బూడిద ప్రవీణ్ కుమార్, పాల నవీన్, సుంచు లింగయ్య, పాల ముత్తయ్య, కూరెళ్ల సురేష్ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News