Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 01:45 AM

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు
30-01-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాబోయే చిట్యాల మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పూర్తి స్థాయిలో పోటీకి దిగింది. మునిసిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు గాను 12 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసి బరిలోకి దించింది. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థులుగా

1వ వార్డులో రుద్రవరం లింగస్వామి,

2వ వార్డులో గుండాల పవిత్ర నరేష్,

3వ వార్డులో పాల శ్రీలత రాకేష్,

4వ వార్డులో ఉద్రతీ నాగరాజు,

5వ వార్డులో ఈడుదుల నర్సమ్మ,

6వ వార్డులో గంజి గోవర్ధన్,

7వ వార్డులో పాల లక్షమామ్మ,

8వ వార్డులో కన్నె బోయన మహాలింగం,

9వ వార్డులో కూరెళ్ల శ్రీను,

10వ వార్డులో కునూరు సంజయ్ దాస్,

11వ వార్డులో ధుడ్డు భాగ్యమ్మ,

12వ వార్డులో సుంచు అశ్విని శ్రీను బరిలో నిలిచారు.

పార్టీ జిల్లా నాయకత్వం అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించగా, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ప్రతి వార్డులో స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలతో ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు అభ్యర్థులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల పోటీతో చిట్యాల రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


Sthanikam

చిట్యాల మున్సిపల్ బరిలో 12 వార్డులకు బిజెపి అభ్యర్థులు

Article Image

రాబోయే చిట్యాల మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పూర్తి స్థాయిలో పోటీకి దిగింది. మునిసిపాలిటీలోని మొత్తం 12 వార్డులకు గాను 12 మంది అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసి బరిలోకి దించింది. స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థులుగా

1వ వార్డులో రుద్రవరం లింగస్వామి,

2వ వార్డులో గుండాల పవిత్ర నరేష్,

3వ వార్డులో పాల శ్రీలత రాకేష్,

4వ వార్డులో ఉద్రతీ నాగరాజు,

5వ వార్డులో ఈడుదుల నర్సమ్మ,

6వ వార్డులో గంజి గోవర్ధన్,

7వ వార్డులో పాల లక్షమామ్మ,

8వ వార్డులో కన్నె బోయన మహాలింగం,

9వ వార్డులో కూరెళ్ల శ్రీను,

10వ వార్డులో కునూరు సంజయ్ దాస్,

11వ వార్డులో ధుడ్డు భాగ్యమ్మ,

12వ వార్డులో సుంచు అశ్విని శ్రీను బరిలో నిలిచారు.

పార్టీ జిల్లా నాయకత్వం అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించగా, ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. ప్రతి వార్డులో స్థానిక సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లుతూ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. మౌలిక వసతులు, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి అంశాలపై స్పష్టమైన హామీలతో ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు అభ్యర్థులు తెలిపారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల పోటీతో చిట్యాల రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News