Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం

చిట్యాల మండలంలో MGNREGA పరిరక్షణకు కాంగ్రెస్ ఉద్యమం
March 27, 2026 12:39 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని వెలిమినేడు, పెద్ద కాపర్తి, పిట్టంపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులను తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మీ నరసింహ అధ్యక్షతన, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ టి. రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణతో పాటు సంతకాల కార్యక్రమం చేపట్టారు. MGNREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, గ్రామ పంచాయతీల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. VB-G RAM G చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు.రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా గ్రామాల్లో సంతకాల సేకరణ కొనసాగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News