Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:17 AM

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
February 05, 2026 01:45 PM 279 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ వసూళ్ల రాజకీయాలకుపరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

ప్రజాసేవకంటే స్వప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే చిట్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారని లింగయ్య అభిప్రాయపడ్డారు.

చిట్యాల అభివృద్ధికి నిజాయితీగల నాయకత్వం అవసరమని, ప్రజలు ఇకపై వసూల్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.


మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News