Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:45 AM

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చిట్యాల కాంగ్రెస్ అభ్యర్థులపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
February 05, 2026 01:45 PM 270 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులందరూ వసూళ్ల రాజకీయాలకుపరిమితమయ్యారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు.

ప్రజాసేవకంటే స్వప్రయోజనాలకే వారు అధిక ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.ప్రజా సమస్యలను పక్కనపెట్టి అధికారాన్ని ఆసరాగా చేసుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే చిట్యాల ప్రజలు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయారని లింగయ్య అభిప్రాయపడ్డారు.

చిట్యాల అభివృద్ధికి నిజాయితీగల నాయకత్వం అవసరమని, ప్రజలు ఇకపై వసూల్ రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.


మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News