Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:44 AM

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం
25-03-2026 263 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం చిన్నకపర్తి గ్రామంలో బుధవారం నాడు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు నేరుగా టీకాలు వేశారు.​ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ.. పశువులకు సోకే అత్యంత ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు టీకాలు ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించి, పశుసంపదను కాపాడుకోవాలని కోరారు. పశువుల ఆరోగ్యం విషయంలో రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎడ్ల శ్రీశైలం, పాల సెంటర్ చైర్మన్ దాసరి సైదులు, గొర్రెల కాపరి సంఘం అధ్యక్షులు మెట్టు నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు వెంకటేష్, బొజ్జ బుచ్చయ్య మరియు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Sthanikam

​చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం

Article Image

చిట్యాల మండలం చిన్నకపర్తి గ్రామంలో బుధవారం నాడు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పశుగ్రాస రక్షణ మరియు పశువుల ఆరోగ్య సంరక్షణ పథకంలో భాగంగా, పశువైద్య శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పశువులకు నేరుగా టీకాలు వేశారు.​ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ మాట్లాడుతూ.. పశువులకు సోకే అత్యంత ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధిని అరికట్టేందుకు టీకాలు ఏకైక మార్గమని పేర్కొన్నారు. ప్రతి రైతు తమ పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించి, పశుసంపదను కాపాడుకోవాలని కోరారు. పశువుల ఆరోగ్యం విషయంలో రైతులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

​ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారి డాక్టర్ మల్లారెడ్డి, మాజీ వార్డు సభ్యులు ఎడ్ల శ్రీశైలం, పాల సెంటర్ చైర్మన్ దాసరి సైదులు, గొర్రెల కాపరి సంఘం అధ్యక్షులు మెట్టు నరసింహ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మెట్టు వెంకటేష్, బొజ్జ బుచ్చయ్య మరియు గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News