Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

చేయి గుర్తుకే ఓటు వేయాలి

చేయి గుర్తుకే ఓటు వేయాలి

చేయి గుర్తుకే ఓటు వేయాలి
February 07, 2026 04:32 PM 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఎలుగూరి అలివేలు చంటిబాబు గెలుపే లక్ష్యం

మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్ పిలుపు

సూర్యాపేట మున్సిపాలిటీ 22వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎలుగూరి అలివేలు చంటిబాబును భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ కౌన్సిలర్ తండు శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం 22వ వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించిన ఆయన, స్థానిక ప్రముఖులను కలిసి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే అభ్యర్థిగా ఎలుగూరి అలివేలు చంటిబాబు నిలుస్తారని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు.వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థి విజయం తప్పనిసరిగా మారాలని, ప్రజలంతా ఏకతాటిపై నిలబడి చేయి గుర్తుకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News