Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం
January 10, 2026 02:17 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

చేసిన సేవలకు గుర్తింపు తప్పదని మరోసారి రుజువైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్, హైకోర్టు లైజన్ ఆఫీసర్ పాలెల్లి రమేష్ ఇటీవల ప్రతిభావంతమైన సేవలకు గాను సేవ పతాకం పొందిన నేపథ్యంలో, హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జితేందర్ రావు, అరుణ్ కుమార్, జిపి మహేష్ రాజుతో పాటు న్యాయస్థాన సిబ్బంది రమేష్‌ను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, అధికారులు మాట్లాడుతూ హైకోర్టు లైజన్ ఆఫీసర్‌గా రమేష్ నిర్వర్తిస్తున్న విధులు ఆదర్శవంతమని ప్రశంసించారు. న్యాయస్థాన వ్యవహారాల్లో పోలీస్ శాఖతో సమన్వయం సాధిస్తూ, కేసుల సకాల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News