Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:53 PM

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం

చేసినసేవలకు గుర్తింపు తప్పదు – హైకోర్టులో హెడ్ కానిస్టేబుల్ రమేష్‌కు సన్మానం
January 10, 2026 02:17 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

చేసిన సేవలకు గుర్తింపు తప్పదని మరోసారి రుజువైంది. సూర్యాపేట జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్, హైకోర్టు లైజన్ ఆఫీసర్ పాలెల్లి రమేష్ ఇటీవల ప్రతిభావంతమైన సేవలకు గాను సేవ పతాకం పొందిన నేపథ్యంలో, హైకోర్టు న్యాయస్థానంలో ఆయనకు ఘనంగా సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జితేందర్ రావు, అరుణ్ కుమార్, జిపి మహేష్ రాజుతో పాటు న్యాయస్థాన సిబ్బంది రమేష్‌ను ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, అధికారులు మాట్లాడుతూ హైకోర్టు లైజన్ ఆఫీసర్‌గా రమేష్ నిర్వర్తిస్తున్న విధులు ఆదర్శవంతమని ప్రశంసించారు. న్యాయస్థాన వ్యవహారాల్లో పోలీస్ శాఖతో సమన్వయం సాధిస్తూ, కేసుల సకాల పరిష్కారానికి ఆయన అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News