Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 08:32 PM

చెరువుగట్టు అగ్నిగుండాల కార్యక్రమం లో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

చెరువుగట్టు అగ్నిగుండాల కార్యక్రమం లో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

చెరువుగట్టు  అగ్నిగుండాల కార్యక్రమం లో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
28-01-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండాల మీదుగా నడిచి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ప్రజలందరికీ స్వామివారి కృపతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Sthanikam

చెరువుగట్టు అగ్నిగుండాల కార్యక్రమం లో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

Article Image

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

ల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో వెలసిన శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయన స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం అగ్నిగుండాల మీదుగా నడిచి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, ప్రజలందరికీ స్వామివారి కృపతో ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News