PRINT TIME: February 24, 2026 02:03 AM
చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు
చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు
January 20, 2026 04:03 PM
94 Views
స్థానికం ప్రతినిధి :
Chityala
Komidala Mahender reddy
నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం (20-01-2026) హుండీల లెక్కింపు నిర్వహించారు. గట్టు కింద అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.3,85,695/-లు, గట్టుపైన శ్రీ స్వామివారి ఆలయ హుండీ ద్వారా రూ.28,98,762/-లు ఆదాయం లభించింది. మొత్తం 52 రోజులకు గాను రూ.32,84,457/-లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎస్. మోహన్ బాబు, పరిశీలకులు సుమతి ఇన్స్పెక్టర్, సేవా సమితి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి