Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:51 PM

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు

చెర్వుగట్టు లొ హుండీల లెక్కింపు
January 20, 2026 04:03 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం (20-01-2026) హుండీల లెక్కింపు నిర్వహించారు. గట్టు కింద అమ్మవారి ఆలయ హుండీ ద్వారా రూ.3,85,695/-లు, గట్టుపైన శ్రీ స్వామివారి ఆలయ హుండీ ద్వారా రూ.28,98,762/-లు ఆదాయం లభించింది. మొత్తం 52 రోజులకు గాను రూ.32,84,457/-లు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఎస్. మోహన్ బాబు, పరిశీలకులు సుమతి ఇన్స్పెక్టర్, సేవా సమితి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News