Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

చౌటుప్పల్‌లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' సమీక్ష

చౌటుప్పల్‌లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' సమీక్ష

చౌటుప్పల్‌లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' సమీక్ష
16-04-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు: మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రమైన చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి పి. రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. సందీప్ కుమార్, తహసీల్దార్ వీరబాయి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. అలువేలు, వివిధ గ్రామాల సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నార

Sthanikam

చౌటుప్పల్‌లో 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' సమీక్ష

Article Image

ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు: మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల కేంద్రమైన చౌటుప్పల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల ప్రత్యేక అధికారి పి. రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక ద్వారా సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. సందీప్ కుమార్, తహసీల్దార్ వీరబాయి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె. అలువేలు, వివిధ గ్రామాల సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నార

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News