Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:05 AM

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు
06-04-2026 266 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు – త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్సి నెలికంటి సత్యం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు జరుగుతున్న రోడ్డు, ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో నత్తనడకన రోడ్డు పనులు

Article Image

వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు – త్వరితగతిన పూర్తి చేయాలి: ఎమ్మెల్సి నెలికంటి సత్యం

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ నెలికంటి సత్యం అన్నారు. సోమవారం స్థానిక సిపిఐ నాయకులతో కలిసి బస్టాండ్ ముందు జరుగుతున్న రోడ్డు, ఫ్లైఓవర్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పనులను వేగవంతం చేయాలని సూచించారు. పనుల జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరిగి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యాపారులకు ఆర్థిక నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, చౌటుప్పల్ మున్సిపాలిటీ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, ఉడత రామలింగం, కొండూరు వెంకటేష్, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, దాసరి మనోహర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News