Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

చౌటుప్పల్‌లో మెడికల్ షాపుల బంద్‌ విజయవంతం

చౌటుప్పల్‌లో మెడికల్ షాపుల బంద్‌ విజయవంతం

చౌటుప్పల్‌లో మెడికల్ షాపుల బంద్‌ విజయవంతం
20-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపులో భాగంగా బుధవారం చౌటుప్పల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులంతా కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు.​ యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరందాస్ ధనుంజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి తిరందాస్ వెంకటేష్, ఉపాధ్యక్షులు గర్దాస్ నరసింహ, దౌడల రమేష్, తూర్పునూరు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కటికం ప్రశాంత్, రచ్చ వెంకటరమణ, భాస్కర్, శ్రీకాంత్, వినోద్ కుమార్, రాజు, గణేష్, శ్రవణ్ కుమార్, ఫార్మసిస్ట్‌లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో మెడికల్ షాపుల బంద్‌ విజయవంతం

Article Image

ఆల్ ఇండియా కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పిలుపులో భాగంగా బుధవారం చౌటుప్పల్ మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులంతా కలిసి చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు.​ యాదాద్రి భువనగిరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు తిరందాస్ ధనుంజయ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. ప్రజలెవరూ ఆన్‌లైన్‌లో మందులు కొనుగోలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్‌లైన్ మందుల వ్యాపారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి తిరందాస్ వెంకటేష్, ఉపాధ్యక్షులు గర్దాస్ నరసింహ, దౌడల రమేష్, తూర్పునూరు వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కటికం ప్రశాంత్, రచ్చ వెంకటరమణ, భాస్కర్, శ్రీకాంత్, వినోద్ కుమార్, రాజు, గణేష్, శ్రవణ్ కుమార్, ఫార్మసిస్ట్‌లు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News