Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:37 AM

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు
February 23, 2026 04:31 PM 150 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేటి నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన సేవలు

పాత కార్యాలయానికి రావొద్దని సూచన

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మారినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన ఎమ్మార్వో కార్యాలయం సేవలు ఇకపై కొత్త ప్రాంగణంలోనే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.నేటి నుంచే కొత్త కార్యాలయంలో సేవలు పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు. భూ సంబంధిత పనులు, ధ్రువపత్రాలు తదితర సేవల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త కార్యాలయానికే రావాలని సూచించారు. ప్రజల సహకారం కోరిన తహశీల్దార్ కార్యాలయం మార్పును ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News