Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మార్పు
February 23, 2026 04:31 PM 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నేటి నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన సేవలు

పాత కార్యాలయానికి రావొద్దని సూచన

చౌటుప్పల్ తహశీల్దార్ కార్యాలయం కొత్త భవనానికి మారినట్లు తహశీల్దార్ వీరాబాయి తెలిపారు. ఇప్పటివరకు కొనసాగిన ఎమ్మార్వో కార్యాలయం సేవలు ఇకపై కొత్త ప్రాంగణంలోనే అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.నేటి నుంచే కొత్త కార్యాలయంలో సేవలు పద్మావతి ఫంక్షన్ హాల్ పక్కన ఏర్పాటు చేసిన నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు ప్రారంభమైనట్లు తెలిపారు. భూ సంబంధిత పనులు, ధ్రువపత్రాలు తదితర సేవల కోసం వచ్చే ప్రజలు పాత భవనానికి కాకుండా కొత్త కార్యాలయానికే రావాలని సూచించారు. ప్రజల సహకారం కోరిన తహశీల్దార్ కార్యాలయం మార్పును ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని తహశీల్దార్ విజ్ఞప్తి చేశారు. కొత్త ప్రాంగణంలో మెరుగైన సౌకర్యాలతో సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News