Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 20, 2026 04:22 PM

చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు

చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు

చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు
March 20, 2026 02:37 PM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్ గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News