Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:12 AM

చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు

చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు

చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు
March 20, 2026 02:37 PM 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్ గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News