PRINT TIME: March 20, 2026 04:22 PM
చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు
చౌడేశ్వరి దేవాలయా డైనింగ్ హాల్ కోసం రూ.15 లక్షలు మంజూరు
March 20, 2026 02:37 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి దేవస్థానంలో డైనింగ్ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఈ మేరకు హిందూపురం పార్లమెంట్ సభ్యులు బికే పార్థసారధి గారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమారుడు యువ నాయకుడు బి.కె సాయి కళ్యాణ్ గారు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి