Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:16 PM

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా
December 29, 2025 03:21 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.

ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని

మిల్ కిపత్తిని తీసుకరాగ ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు.

ఇలా అందరి రైతులకు ఆన్లైన్ లో అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన..

దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా.

స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతుల డిమాండ్.

కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ లు.

సంఘటన స్థలానికి చేరుకున్న మార్కెటింగ్, పోలీస్ అధికారులు.

రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News