PRINT TIME: April 10, 2026 01:34 AM
చిట్యాల లో పత్తి రైతుల ధర్నా
చిట్యాల లో పత్తి రైతుల ధర్నా
December 29, 2025 03:21 PM
20 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.
ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని
మిల్ కిపత్తిని తీసుకరాగ ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు.
ఇలా అందరి రైతులకు ఆన్లైన్ లో అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన..
దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా.
స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతుల డిమాండ్.
కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ లు.
సంఘటన స్థలానికి చేరుకున్న మార్కెటింగ్, పోలీస్ అధికారులు.
రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి