Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:07 AM

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా
29-12-2025 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.

ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని

మిల్ కిపత్తిని తీసుకరాగ ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు.

ఇలా అందరి రైతులకు ఆన్లైన్ లో అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన..

దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా.

స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతుల డిమాండ్.

కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ లు.

సంఘటన స్థలానికి చేరుకున్న మార్కెటింగ్, పోలీస్ అధికారులు.

రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.

Sthanikam

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

Article Image

చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.

ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని

మిల్ కిపత్తిని తీసుకరాగ ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు.

ఇలా అందరి రైతులకు ఆన్లైన్ లో అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన..

దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా.

స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతుల డిమాండ్.

కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ లు.

సంఘటన స్థలానికి చేరుకున్న మార్కెటింగ్, పోలీస్ అధికారులు.

రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News