Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:28 PM

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా

చిట్యాల లో పత్తి రైతుల ధర్నా
December 29, 2025 03:21 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన.

ఒక రైతు 30 క్వింటాళ్లు ఆన్లైన్ బుకింగ్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని

మిల్ కిపత్తిని తీసుకరాగ ఆన్లైన్ ప్రకారం కొనుగోలు చేస్తామన్న మార్కెటింగ్, సీసీఐ అధికారులు.

ఇలా అందరి రైతులకు ఆన్లైన్ లో అప్డేట్ కావడం తో ఆన్లైన్ బుకింగ్ పై రైతుల ఆవేదన..

దీంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతుల ధర్నా.

స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతుల డిమాండ్.

కొనుగోలు కేంద్రం వద్ద భారీగా నిలిచిపోయిన పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్ లు.

సంఘటన స్థలానికి చేరుకున్న మార్కెటింగ్, పోలీస్ అధికారులు.

రైతులకు నచ్చచెప్పి అధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News