Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:39 AM

చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
31-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్ధానిక రైతు సేవ కేంద్రం వద్ద పకృతి వ్యవసాయ సిబ్బందికి మరియు గ్రామస్థాయి వ్యవసాయ అధికారులకు మట్టి నమూనా సేకరించు విధానాన్ని , క్షేత్రస్థాయిలో సేకరించు పద్ధతులను మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ మట్టి నమూనా ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం చేయు రైతుల భూమిలో సేకరించాలని. భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు విలువలు తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు చాలా ఉపయోగపడతాయని, రైతులు పరీక్ష ఫలితం ద్వారా (భూసార పరీక్ష కేంద్రాల) ఎరువులు తగు పాళ్ళలో వాడడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చని, భూమిలో సేంద్రీయ కర్బన పదార్థాలు అనగా ఆర్గానిక్ శాతం పశువుల ఎరువులు ఉన్నప్పుడే సూక్ష్మజీవులు సంఖ్య పెరిగి రైతులకు నాణ్యమైన దిగుబడులు వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయిలో మట్టి నమూనా విధానాన్ని సేకరించు పద్ధతులను తెలియజేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని స్ధానిక రైతు సేవ కేంద్రం వద్ద పకృతి వ్యవసాయ సిబ్బందికి మరియు గ్రామస్థాయి వ్యవసాయ అధికారులకు మట్టి నమూనా సేకరించు విధానాన్ని , క్షేత్రస్థాయిలో సేకరించు పద్ధతులను మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్ తెలియజేశారు. సందర్భంగా మాట్లాడుతూ మట్టి నమూనా ప్రత్యేకించి ప్రకృతి వ్యవసాయం చేయు రైతుల భూమిలో సేకరించాలని. భూమిలో ఉన్న సేంద్రీయ కర్బన శాతం, నత్రజని, భాస్వరం, పొటాషియం మరియు సూక్ష్మ పోషకాలు విలువలు తెలుసుకోవడానికి మట్టి నమూనా పరీక్షలు చాలా ఉపయోగపడతాయని, రైతులు పరీక్ష ఫలితం ద్వారా (భూసార పరీక్ష కేంద్రాల) ఎరువులు తగు పాళ్ళలో వాడడం ద్వారా ఎరువుల ఖర్చు తగ్గించుకోవచ్చని, భూమిలో సేంద్రీయ కర్బన పదార్థాలు అనగా ఆర్గానిక్ శాతం పశువుల ఎరువులు ఉన్నప్పుడే సూక్ష్మజీవులు సంఖ్య పెరిగి రైతులకు నాణ్యమైన దిగుబడులు వస్తాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News