Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:34 AM

చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్
11-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రా మండలంలోని ఖరీఫ్ 2025 సీజన్లో సేకరించిన 1250 మట్టి నమూనాలను విశ్లేషించి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్ష పత్రములను రైతులకు రైతు సేవ కేంద్రాల వద్ద అందించడం జరుగుతుందని, రైతులకు మట్టి నమూనాలను పరీక్షించడం వల్ల రైతుల భూసారాన్ని అర్థం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే వాడి పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చని, పంట దిగుబడిని పెంచుకోవచ్చని, నేలతత్వం ఆమ్లం మరియు క్షారము స్వభావం తెలుసుకోవడం ద్వారా భూమిని నిసారం కాకుండా కాపాడుకోవచ్చని, సూక్ష్మ పోషకాలు లోపం ఉన్న యెడల గుర్తించి వాటిని నివారించవచ్చని, కావున రైతులు భూసార పరీక్షలు ద్వారా నేలల్లో ఉండే పోషకాలను తెలుసుకొని వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈరోజు చాట్రాయి గ్రామంలోని రైతులకు కొవ్వూరి లింగయ్య మరియు కోట జోజి రైతులకు మరియు ఇతర రైతులకు భూసార పరీక్ష పత్రములను పంపిణీ చేసినట్లు తెలియజేశారు

Sthanikam

చాట్రాయిలో భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేసిన మండల వ్యవసాయ అధికారి బి శివశంకర్

Article Image

ఏలూరు జిల్లా చాట్రా మండలంలోని ఖరీఫ్ 2025 సీజన్లో సేకరించిన 1250 మట్టి నమూనాలను విశ్లేషించి భూసార పరిరక్షణ పథకం కింద భూసార పరీక్ష పత్రములను రైతులకు రైతు సేవ కేంద్రాల వద్ద అందించడం జరుగుతుందని, రైతులకు మట్టి నమూనాలను పరీక్షించడం వల్ల రైతుల భూసారాన్ని అర్థం చేసుకొని అవసరమైన ఎరువులను మాత్రమే వాడి పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చని, పంట దిగుబడిని పెంచుకోవచ్చని, నేలతత్వం ఆమ్లం మరియు క్షారము స్వభావం తెలుసుకోవడం ద్వారా భూమిని నిసారం కాకుండా కాపాడుకోవచ్చని, సూక్ష్మ పోషకాలు లోపం ఉన్న యెడల గుర్తించి వాటిని నివారించవచ్చని, కావున రైతులు భూసార పరీక్షలు ద్వారా నేలల్లో ఉండే పోషకాలను తెలుసుకొని వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈరోజు చాట్రాయి గ్రామంలోని రైతులకు కొవ్వూరి లింగయ్య మరియు కోట జోజి రైతులకు మరియు ఇతర రైతులకు భూసార పరీక్ష పత్రములను పంపిణీ చేసినట్లు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News