Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:37 AM

చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ

చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ

చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ
27-01-2026 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం వీఆర్వో గా పని చేస్తున్న వినోద్, కృష్ణారావు పాలెం వీఆర్ఎగా పనిచేస్తున్న షేక్ సైదులు తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న విక్రమ్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రాలను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, మరియు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ లు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా ప్రశంసా పత్రం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తమపై ఇంకా బాధ్యత పెరిగిందని ప్రజలకు మరింత చేరువై ఎక్కువ సేవలు అందిస్తామని, ఈ ప్రశంస పత్రం తమకు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు

Sthanikam

చాట్రాయి రెవెన్యూ సిబ్బంది కి ప్రశంసా పత్రాలు అందజేసిన కలెక్టర్ ఎస్పీ

Article Image

చాట్రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం తుమ్మగూడెం వీఆర్వో గా పని చేస్తున్న వినోద్, కృష్ణారావు పాలెం వీఆర్ఎగా పనిచేస్తున్న షేక్ సైదులు తహసిల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న విక్రమ్ లకు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మండలంలో ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు ప్రతిభా పురస్కార ప్రశంసా పత్రాలను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, మరియు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ లు అందజేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా కలెక్టర్, ఎస్పీ ల ద్వారా ప్రశంసా పత్రం తీసుకున్నందుకు సంతోషంగా ఉందని తమపై ఇంకా బాధ్యత పెరిగిందని ప్రజలకు మరింత చేరువై ఎక్కువ సేవలు అందిస్తామని, ఈ ప్రశంస పత్రం తమకు రావడానికి సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News