Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:28 AM

చాట్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుంచి మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహన్ రావు

చాట్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుంచి మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహన్ రావు

చాట్రాయి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నుంచి మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహన్ రావు
January 27, 2026 06:33 PM 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్ రాయి జనవరి 27(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి సొసైటీ అప్పుదారుడు అయిన ఓరుగంటి బుచ్చియ్య ది.17-01-2026 తేదీన చనిపోయినందున మట్టి ఖర్చుల నిమిత్తం రూ.10000/- లు సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేసారు ఈ కార్యక్రమంలో డిటిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, దివ్వెల జయరాజు, మరియు తుమ్మల కరుణాకర్, తుమ్మల జగన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News