Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:00 PM

చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్
February 04, 2026 06:49 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ పోలవరం ఎంపీపీ, పోతనపల్లి ఎంపీ యూపీ, పోతనపల్లి (ఎస్ఎల్టి) పాఠశాలలను తనిఖీ చేసి, రికార్డు లను పరిశీలించి తగు సూచనలు చేశారు.GFLN కార్యక్రమం తప్పనిసరిగా అమలుచేయాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండాలని, ఉపాధ్యాయ సిబ్బంది సమయానికి పాఠశాల కు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని, అన్ని పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెంచాలని, ప్రభుత్వం అందించే అన్నీ సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియచేసి ప్రభుత్వ బడులను కాపాడాలని సూచించారు. కార్యక్రమం లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లావణ్య, విప్లవ కుమార్, డి. నాగేశ్వరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News