Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్

చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్
February 04, 2026 06:49 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ పోలవరం ఎంపీపీ, పోతనపల్లి ఎంపీ యూపీ, పోతనపల్లి (ఎస్ఎల్టి) పాఠశాలలను తనిఖీ చేసి, రికార్డు లను పరిశీలించి తగు సూచనలు చేశారు.GFLN కార్యక్రమం తప్పనిసరిగా అమలుచేయాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండాలని, ఉపాధ్యాయ సిబ్బంది సమయానికి పాఠశాల కు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని, అన్ని పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెంచాలని, ప్రభుత్వం అందించే అన్నీ సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియచేసి ప్రభుత్వ బడులను కాపాడాలని సూచించారు. కార్యక్రమం లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లావణ్య, విప్లవ కుమార్, డి. నాగేశ్వరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News