ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ పోలవరం ఎంపీపీ, పోతనపల్లి ఎంపీ యూపీ, పోతనపల్లి (ఎస్ఎల్టి) పాఠశాలలను తనిఖీ చేసి, రికార్డు లను పరిశీలించి తగు సూచనలు చేశారు.GFLN కార్యక్రమం తప్పనిసరిగా అమలుచేయాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండాలని, ఉపాధ్యాయ సిబ్బంది సమయానికి పాఠశాల కు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని, అన్ని పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెంచాలని, ప్రభుత్వం అందించే అన్నీ సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియచేసి ప్రభుత్వ బడులను కాపాడాలని సూచించారు. కార్యక్రమం లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లావణ్య, విప్లవ కుమార్, డి. నాగేశ్వరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
PRINT TIME: August 26, 2026 04:34 AM
చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్
చాట్రాయి మండలంలో పలు పాఠశాలలను తనిఖీ చేసిన మండల విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్
04-02-2026
35 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంఈవో 1 మాసగిరి శ్రీనివాస్ పోలవరం ఎంపీపీ, పోతనపల్లి ఎంపీ యూపీ, పోతనపల్లి (ఎస్ఎల్టి) పాఠశాలలను తనిఖీ చేసి, రికార్డు లను పరిశీలించి తగు సూచనలు చేశారు.GFLN కార్యక్రమం తప్పనిసరిగా అమలుచేయాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండాలని, ఉపాధ్యాయ సిబ్బంది సమయానికి పాఠశాల కు రాకపోతే కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుంది అని, అన్ని పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెంచాలని, ప్రభుత్వం అందించే అన్నీ సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియచేసి ప్రభుత్వ బడులను కాపాడాలని సూచించారు. కార్యక్రమం లో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లావణ్య, విప్లవ కుమార్, డి. నాగేశ్వరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి