Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం
January 18, 2026 06:10 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 18(స్థానికం న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం చాట్రాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి, బూరుగుగూడెం లో గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, నాయకులు కాలసాని సూర్య నారాయణ, తేళ్ళూరి శేఖర్, పర్వతాపురంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, నాయకులు బూబత్తుల చెన్నా రావు,బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ కుమార్, చిన్నంపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు అప్పారావు, సీనియర్ నేత అత్తులూరి శ్రీనివాస రావు, చీపురుగూడెం లో బొట్టు రామ చంద్ర రావు,ఆరుగొలనుపేటలో మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వర రావు, కొత్త గూడెం లో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మలకలపల్లి సుబ్రహ్మణ్యం, సోమవరం లో గ్రామ పార్టీ అధ్యక్షులు యర్రోజు రాంప్రసాద్, కోటపాడు లో టీడీపీ నేత మంచిన పూర్ణ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి, రైతులకు విద్యుత్ విషయంలో అనేక సంస్కరణలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈకార్యక్రమంలో ఆ యా గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News