Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:29 AM

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం

చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం
January 18, 2026 06:10 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 18(స్థానికం న్యూస్ రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో అనేక గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి కార్యక్రమం చాట్రాయిలో గ్రామ పార్టీ అధ్యక్షులు గడ్డం ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి, బూరుగుగూడెం లో గ్రామ పార్టీ అధ్యక్షులు రాజబోయిన దశరధ రామరాజు, నాయకులు కాలసాని సూర్య నారాయణ, తేళ్ళూరి శేఖర్, పర్వతాపురంలో గ్రామ పార్టీ అధ్యక్షురాలు బొర్రా నాగ మల్లేశ్వరి, నాయకులు బూబత్తుల చెన్నా రావు,బొర్రా నాగేశ్వరరావు, ఉయ్యాల దిలీప్ కుమార్, చిన్నంపేటలో గ్రామ పార్టీ అధ్యక్షులు అప్పారావు, సీనియర్ నేత అత్తులూరి శ్రీనివాస రావు, చీపురుగూడెం లో బొట్టు రామ చంద్ర రావు,ఆరుగొలనుపేటలో మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వర రావు, కొత్త గూడెం లో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు మలకలపల్లి సుబ్రహ్మణ్యం, సోమవరం లో గ్రామ పార్టీ అధ్యక్షులు యర్రోజు రాంప్రసాద్, కోటపాడు లో టీడీపీ నేత మంచిన పూర్ణ ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం టీడీపీ పార్టీ స్థాపించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించి, రైతులకు విద్యుత్ విషయంలో అనేక సంస్కరణలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఈకార్యక్రమంలో ఆ యా గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News