Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:59 PM

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత
January 21, 2026 07:12 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News