Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:55 PM

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత
January 21, 2026 07:12 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News