Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:34 AM

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత
21-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Sthanikam

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

Article Image
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News