Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:25 AM

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత

చాట్రాయి మండలంలో అన్ని ఉన్నత పాఠశాలలకు డి పి ఆర్ టి యు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందజేత
January 21, 2026 07:12 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పదవ తరగతిలో వెనుకబడిన సి,డి గ్రేడ్ విద్యార్థుల కోసం డెమొక్రటిక్ పి ఆర్ టి యు ప్రత్యేకంగా రూపొందించిన స్టడీ మెటీరియల్ చాట్రాయి మండలంలోని ఏడు ఉన్నత పాఠశాలలో ఆవిష్కరించారు. అన్ని పాఠశాలలకు అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి 2 వి.ఎస్.వి బ్రహ్మాచారి, అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, డి పి ఆర్ టి యు చాట్రాయి మండల శాఖ అధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ వి ఎస్ శోభన్ బాబు , రంగారావు, నాగభూషణం, రవి, చిట్టిబాబు అన్ని పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులు పాల్గొన్నారు
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News