Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:29 AM

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్
February 05, 2026 07:44 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తున్నారని, చాట్రాయి మండలంలోని 1,080 మట్టి నమూనాలను సేకరించుటకు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, కావున మండలంలోని అందరూ గ్రామస్థాయి అగ్రికల్చర్/ఉద్యానవన అసిస్టెంట్లు మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి మట్టి నమూనాలను సేకరించడం జరుగుతుందని, మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా పరీక్ష చేయించడం ద్వారా రైతులకు వారి భూముల నందు మట్టిలోని నిక్షిప్తం అయిన నత్రజని, భాస్వరం, పోటాష్ ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ శాతం ఎంత ఉందో తెలియడం ద్వారా రైతులు దాని ఆధారంగా ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపించి రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని, చాట్రాయలోని ప్రకృతి వ్యవసాయం చేయు చల్లారి రామకృష్ణ రైతు పొలంలో మట్టి నమూనా తీయుట పరిశీలించడం జరిగిందని, మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందే రాంబాబు మరియు పలగాని చక్రధర్ రావు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News