Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్

చాట్రాయి మండలం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మట్టి నమూనా సేకరణ ఏవో బి శివశంకర్
February 05, 2026 07:44 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని ప్రకృతి వ్యవసాయం చేసిన రైతుల భూముల్లో మట్టి నమూనాలను సేకరిస్తున్నారని, చాట్రాయి మండలంలోని 1,080 మట్టి నమూనాలను సేకరించుటకు టార్గెట్ ఇవ్వడం జరిగిందని, కావున మండలంలోని అందరూ గ్రామస్థాయి అగ్రికల్చర్/ఉద్యానవన అసిస్టెంట్లు మరియు పకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి మట్టి నమూనాలను సేకరించడం జరుగుతుందని, మట్టి నమూనాలను భూసార పరీక్ష కేంద్రాల ద్వారా పరీక్ష చేయించడం ద్వారా రైతులకు వారి భూముల నందు మట్టిలోని నిక్షిప్తం అయిన నత్రజని, భాస్వరం, పోటాష్ ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ శాతం ఎంత ఉందో తెలియడం ద్వారా రైతులు దాని ఆధారంగా ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై మక్కువ చూపించి రైతులు పకృతి వ్యవసాయంపై దృష్టి సాధించాలని, చాట్రాయలోని ప్రకృతి వ్యవసాయం చేయు చల్లారి రామకృష్ణ రైతు పొలంలో మట్టి నమూనా తీయుట పరిశీలించడం జరిగిందని, మండల వ్యవసాయాధికారి బి శివశంకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అందే రాంబాబు మరియు పలగాని చక్రధర్ రావు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News