చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం
చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం
GADDAM JAGANMOHAN REDDY
పెనుమంట్ర జనవరి 20(స్థానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు మాతృ మూర్తి మాసగిరి చల్లాలమ్మ (86) మృతి చెందారు ఈమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పాలమూరు గ్రామం ఈమె వందలాది మంది గర్భిణీ స్త్రీలకు పురుడుబోశారు. భర్త ఆంజనేయులు వీరికి ఆరుగురు సంతానం ముగ్గురు మగ సంతానం భోగేశ్వరరావు, నరసింహమూర్తి, శ్రీనివాస్, ముగ్గురు ఆడ సంతానం వెంకటలక్ష్మి (లేటు), దానమ్మ (లేటు), సాలా దుర్గ. మృతి వార్త వినగానే బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురు ప్రసాద్, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, పాలమూరు మాజీ సర్పంచ్ ప్రముఖ సిపిఎం నాయకులు కేత గోపాలం, గ్రామ ప్రజలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి