Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:36 AM

చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం

చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం

చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం
20-01-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పెనుమంట్ర జనవరి 20(స్థానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు మాతృ మూర్తి మాసగిరి చల్లాలమ్మ (86) మృతి చెందారు ఈమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పాలమూరు గ్రామం ఈమె వందలాది మంది గర్భిణీ స్త్రీలకు పురుడుబోశారు. భర్త ఆంజనేయులు వీరికి ఆరుగురు సంతానం ముగ్గురు మగ సంతానం భోగేశ్వరరావు, నరసింహమూర్తి, శ్రీనివాస్, ముగ్గురు ఆడ సంతానం వెంకటలక్ష్మి (లేటు), దానమ్మ (లేటు), సాలా దుర్గ. మృతి వార్త వినగానే బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురు ప్రసాద్, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, పాలమూరు మాజీ సర్పంచ్ ప్రముఖ సిపిఎం నాయకులు కేత గోపాలం, గ్రామ ప్రజలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు

Sthanikam

చాట్రాయి మండలం విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు కు మాతృ వియోగం

Article Image

పెనుమంట్ర జనవరి 20(స్థానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల విద్యాశాఖాధికారి1 మాసగిరి శ్రీనివాస రావు మాతృ మూర్తి మాసగిరి చల్లాలమ్మ (86) మృతి చెందారు ఈమె స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పాలమూరు గ్రామం ఈమె వందలాది మంది గర్భిణీ స్త్రీలకు పురుడుబోశారు. భర్త ఆంజనేయులు వీరికి ఆరుగురు సంతానం ముగ్గురు మగ సంతానం భోగేశ్వరరావు, నరసింహమూర్తి, శ్రీనివాస్, ముగ్గురు ఆడ సంతానం వెంకటలక్ష్మి (లేటు), దానమ్మ (లేటు), సాలా దుర్గ. మృతి వార్త వినగానే బీసీ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వైయస్సార్సీపి బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి గురు ప్రసాద్, పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి, పాలమూరు మాజీ సర్పంచ్ ప్రముఖ సిపిఎం నాయకులు కేత గోపాలం, గ్రామ ప్రజలు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News