Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:55 PM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య
January 23, 2026 04:17 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి ఉత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలను ఘనంగా ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బి. నీల, జి.అమరయ్య, జి సత్యనారాయణ రెడ్డి లు పర్వదినం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు, హెచ్ ఎం సరస్వతి దేవి విగ్రహానికి పూల మాల వేసారు విద్యార్థులందరూ పూలతో పూజించారు శ్లోకాలు పఠించారు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ కి పూలమాల వేసి నేతాజీ తెలివితేటలు దేశభక్తి త్యాగం ఇత్యాది గొప్పతనాల గురించి విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, అనిత, స్రవంతి, బాలశ్రీ, లక్ష్మయ్య, తేరా రామారావు, వెంకటేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News