Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:34 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య
23-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి ఉత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలను ఘనంగా ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బి. నీల, జి.అమరయ్య, జి సత్యనారాయణ రెడ్డి లు పర్వదినం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు, హెచ్ ఎం సరస్వతి దేవి విగ్రహానికి పూల మాల వేసారు విద్యార్థులందరూ పూలతో పూజించారు శ్లోకాలు పఠించారు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ కి పూలమాల వేసి నేతాజీ తెలివితేటలు దేశభక్తి త్యాగం ఇత్యాది గొప్పతనాల గురించి విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, అనిత, స్రవంతి, బాలశ్రీ, లక్ష్మయ్య, తేరా రామారావు, వెంకటేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచారు

Sthanikam

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయులు డి కృష్ణయ్య

Article Image

చాట్రాయి జనవరి 23(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ పంచమి ఉత్సవం మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమాలను ఘనంగా ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శ్రీ పంచమి సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బి. నీల, జి.అమరయ్య, జి సత్యనారాయణ రెడ్డి లు పర్వదినం విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు, హెచ్ ఎం సరస్వతి దేవి విగ్రహానికి పూల మాల వేసారు విద్యార్థులందరూ పూలతో పూజించారు శ్లోకాలు పఠించారు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నేతాజీ కి పూలమాల వేసి నేతాజీ తెలివితేటలు దేశభక్తి త్యాగం ఇత్యాది గొప్పతనాల గురించి విద్యార్ధులకు వివరించి ప్రతి ఒక్కరు సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలని తెలియజేశారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ధనలక్ష్మి, అనిత, స్రవంతి, బాలశ్రీ, లక్ష్మయ్య, తేరా రామారావు, వెంకటేష్, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు, మిఠాయిలు పంచారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News