Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:43 AM

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు

చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు
December 30, 2025 08:01 PM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

సిద్దిపేట జిల్లా చేర్యాల పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేందర్, ఇటీవల గుర్జ కుంట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన నరేందర్, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మరణించినారు. ఈ సందర్భంగా మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషనులో అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ నరేందర్ కు ఘనంగా నివాళులు అర్పించిన పోలీస్ సిబ్బంది. నివాళులు అర్పించిన వారిలో చేర్యాల సిఐ శ్రీను, చేర్యాల ఎస్ఐ నవీన్ మరియు కొమురవెల్లి, మద్దూరు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News