PRINT TIME: April 10, 2026 09:13 AM
చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు
చేర్యాల హెడ్ కానిస్టేబుల్ నరేంద్ర మృతి పట్ల పోలీస్ సిబ్బంది ఘన నివాళులు అర్పించారు
December 30, 2025 08:01 PM
85 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి
సిద్దిపేట జిల్లా చేర్యాల పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేందర్, ఇటీవల గుర్జ కుంట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన నరేందర్, హైదరాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ సోమవారం మరణించినారు. ఈ సందర్భంగా మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషనులో అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ నరేందర్ కు ఘనంగా నివాళులు అర్పించిన పోలీస్ సిబ్బంది. నివాళులు అర్పించిన వారిలో చేర్యాల సిఐ శ్రీను, చేర్యాల ఎస్ఐ నవీన్ మరియు కొమురవెల్లి, మద్దూరు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి