Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:01 PM

చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్

చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్

చనుబండలో వరి నాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వరి, మొక్కజొన్న సాగు లో రైతులకు తగిన సలహాలు సూచనలు అందజేసిన ఏవో బి శివశంకర్
January 17, 2026 08:31 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 17(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో క్షేత్ర స్థాయిలో వరినాట్లను పరిశీలించిన ఏవో బి శివశంకర్ మాట్లాడుతూ చాట్రాయి మండలంలో మొక్కజొన్న ఎనిమిది వేల ఎకరాలలో కమర్షియల్ మరియు సీడ్ మొక్కజొన్న సాగు చేస్తున్నారని మొక్కజొన్నతో పాటుగా ఇప్పటివరకు వరి పంట ఈ రబీ సీజన్ కు గాను 500 ఎకరాలు నాట్లు వేసి ఉన్నారని వరి నాట్లు మరియు నారుమడి దశలో రైతులు కచ్చితంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని నారుమడిలో నారును తీసిన పిదప మొనల్ని తుంచటం ద్వారా కాండం తొలుచు పురుగు గుడ్లు లార్వాలను నియంత్రించవచ్చునని, క్లోరి ఫైరిఫాస్ 20 శాతం ఈసీ మందులో కట్టలను ముంచి నాటినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు పంటను పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చని, వరి రకాలు ఎంటియు1121, 1064 ఆర్ఎన్ఆర్ రకాలు సాగు చేస్తున్నారని, మొక్కజొన్న సాగులో రైతులు యూరియాను పంట అవసరాన్ని బట్టి మాత్రమే వాడాలని,అధికంగా యూరియా వాడటం వలన భూగర్భ జలాల్లో పరిమితికి మించిన నైట్రేట్ తాగే నీటిలో చేరి మన శరీరాల్లోకి ప్రవేశించి ఆరోగ్యం దెబ్బతింటుందని, నీటిలో నత్రజని ఫాస్ఫరస్ కారణంగా నాచు పెరిగి ఆక్సిజన్ తగ్గుతూ ఫలితంగా చేపలు ఇతర జలచరాలు చనిపోతాయని, కావున రైతులు యూరియాని నియంత్రించుకొని సమతుల్యంగా వాడవలెనని తెలియజేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News