PRINT TIME: February 23, 2026 08:38 PM
చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్
చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్
February 11, 2026 06:20 PM
64 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామం లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్ సందర్భంగా చిత్రపటానికి పూలతో ఘన నివాళులర్పించిన ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపకులలో ఒక రైన దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ వాదం అనే ప్రసిద్ధ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని, ఈ సిద్ధాంతం ప్రకారం సమాజం, అభివృద్ధి ,వ్యక్తి యొక్క కుటుంబం , దేశం,సమాజం, ఇవన్నీ సమన్వయంతో అభివృద్ధి చెందాలి భారతీయ సంప్రదాయ విలువల ఆధారంగా అభివృద్ధి జరగాలని ఆయన భావించేవారని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు నేటికీ భారత రాజకీయాలలో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి