Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్

చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్

చనుబండ లో పండిట్ దీన్ దయాళ్, బీజేపీ నేత బుర్రి శ్రీకర్
February 11, 2026 06:20 PM 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామం లో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్ సందర్భంగా చిత్రపటానికి పూలతో ఘన నివాళులర్పించిన ఎస్సీ మోర్చా ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి సందర్భంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న దేశవ్యాప్తంగా నిర్వహిస్తారని భారతీయ జనసంఘ పార్టీ వ్యవస్థాపకులలో ఒక రైన దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ వాదం అనే ప్రసిద్ధ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారని, ఈ సిద్ధాంతం ప్రకారం సమాజం, అభివృద్ధి ,వ్యక్తి యొక్క కుటుంబం , దేశం,సమాజం, ఇవన్నీ సమన్వయంతో అభివృద్ధి చెందాలి భారతీయ సంప్రదాయ విలువల ఆధారంగా అభివృద్ధి జరగాలని ఆయన భావించేవారని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలు నేటికీ భారత రాజకీయాలలో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News