PRINT TIME: April 11, 2026 03:19 PM
చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డివైఈవో పి సుధాకర్
చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన డివైఈవో పి సుధాకర్
February 06, 2026 06:22 PM
26 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో నూజివీడు డివిజన్ ఉప విద్యా శాకాధికారి పి. సుధాకర్ చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాల రికార్డు లను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పదవతరగతి విద్యార్థులతో సమావేశం నిర్వహించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి సబ్జెక్టు టీచర్ లను అడిగి వారి సామర్ధ్యం లను పరిశీలించారు.
అందరు ఉత్తీర్ణత సాధించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో మండల విద్యాశాఖాధికారులు మాసగిరి శ్రీనివాస్, వి ఎస్ వి బ్రహ్మాచారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీంద్రనాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి