PRINT TIME: April 11, 2026 01:59 PM
చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈఓ 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన ఎంఈఓ 2 వి ఎస్ వి బ్రహ్మాచారి
January 21, 2026 08:36 PM
9 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 21(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమలు జరుగుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికముగా మండల విద్యాశాఖ అధికారి-2 వి ఎస్ వి బ్రహ్మాచారి తనిఖీ చేశారు రోజువారి మెనూ తప్పనిసరిగా పాటించవలెనని, వంట పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు విద్యార్థులతోపాటు మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఆర్ వి యస్ శోభన్ బాబు ఎండిఎం ఇన్చార్జి లీలాకుమారి ఉపాధ్యాయులు వీరకోటి, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి