Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:24 PM

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు
February 20, 2026 07:25 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పగలు బదులు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 11 వరకు సరఫరా

చాట్రాయి,: 33/11 కేవీ చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

33 కేవీ చనుబండ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం (21-02-2026) పగలు ఇవ్వాల్సిన 3-ఫేజ్ వ్యవసాయ కరెంట్‌ను రాత్రి వేళలకు మార్చారు. ఈ మేరకు తెల్లవారుజామున 02:00 గంటల నుంచి ఉదయం 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అందించబడుతుందని వెల్లడించారు.

ఈ మార్పులను గమనించి రైతులు సహకరించాలని చాట్రాయి విద్యుత్ ఏఈ డి. సంజయ్ విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News