Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు

చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలో వ్యవసాయ కరెంట్ వేళల్లో కీలక మార్పు
February 20, 2026 07:25 PM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పగలు బదులు రాత్రి 2 గంటల నుంచి ఉదయం 11 వరకు సరఫరా

చాట్రాయి,: 33/11 కేవీ చనుబండ సబ్‌స్టేషన్ పరిధిలోని వ్యవసాయ విద్యుత్ సరఫరా సమయాల్లో తాత్కాలిక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.

33 కేవీ చనుబండ ఫీడర్ మరమ్మత్తుల కారణంగా శనివారం (21-02-2026) పగలు ఇవ్వాల్సిన 3-ఫేజ్ వ్యవసాయ కరెంట్‌ను రాత్రి వేళలకు మార్చారు. ఈ మేరకు తెల్లవారుజామున 02:00 గంటల నుంచి ఉదయం 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా అందించబడుతుందని వెల్లడించారు.

ఈ మార్పులను గమనించి రైతులు సహకరించాలని చాట్రాయి విద్యుత్ ఏఈ డి. సంజయ్ విజ్ఞప్తి చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News