Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డీఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పూలే జయంతి కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 09:03 PM

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం

చంద్రయ్య మృతిపై సర్పంచ్ ఆవుల సుందర్ సంతాపం
January 06, 2026 07:28 PM 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామం మోర్సుగూడెం లో బోడిగే చంద్రయ్య మృతి సమాచారం అందగానే గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ వారి నివాసానికి చేరుకుని భౌతికకాయంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రయ్య మృతి,తీరని లోటు అని,కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టసమయంలో కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, వార్డు మెంబర్లు వలిగొండ కవిత సత్యనారాయణ, ఈరమళ్ళ దయాకర్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్ పొలిమేర దశరథ అలాగే ఇతర గ్రామ ప్రముఖులు, యువకులు పాల్గొని చంద్రయ్య కి నివాళులర్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News