Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:40 AM

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
24-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

వేసవిలో సేవా కార్యక్రమానికి శ్రీకారం

మానవ సేవే మాధవ సేవ అని, వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజ్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు అంజనపల్లి శివసాయి తండ్రి కీ.శే. అంజనపల్లి బిక్షం వర్ధంతిని పురస్కరించుకుని వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి జ్ఞాపకార్థం సామాజిక బాధ్యతతో శివసాయి చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శనీయమని కొనియాడారు. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవ చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లి భవాని తిరుమలేష్, బీఆర్ఎస్ నాయకులు నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి కృష్ణయ్య, జాల ప్రకాష్, మేడి రాజు, వార్డు సభ్యులు జాల శిరీష, మేడి హరికృష్ణ, సిరిపంగి మధు, జాల సైదులు, సంకబుడ్డి జనార్ధన్, మునుగోటి సత్తయ్య, నరేందర్ రెడ్డి, దూదిగామ ప్రభాకర్, కార్యకర్తలు, అంజనపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

చలివేంద్రం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

వేసవిలో సేవా కార్యక్రమానికి శ్రీకారం

మానవ సేవే మాధవ సేవ అని, వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాల ఏర్పాటు అభినందనీయమని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ స్టేజ్ వద్ద బీఆర్ఎస్ నాయకుడు అంజనపల్లి శివసాయి తండ్రి కీ.శే. అంజనపల్లి బిక్షం వర్ధంతిని పురస్కరించుకుని వారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని చిరుమర్తి లింగయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తండ్రి జ్ఞాపకార్థం సామాజిక బాధ్యతతో శివసాయి చేపట్టిన ఈ సేవా కార్యక్రమం ఆదర్శనీయమని కొనియాడారు. ఎండలు తీవ్రంగా ఉన్న ఈ కాలంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవ చేయడం గొప్ప విషయమన్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లి భవాని తిరుమలేష్, బీఆర్ఎస్ నాయకులు నర్రా శ్రీకాంత్ రెడ్డి, మేడి కృష్ణయ్య, జాల ప్రకాష్, మేడి రాజు, వార్డు సభ్యులు జాల శిరీష, మేడి హరికృష్ణ, సిరిపంగి మధు, జాల సైదులు, సంకబుడ్డి జనార్ధన్, మునుగోటి సత్తయ్య, నరేందర్ రెడ్డి, దూదిగామ ప్రభాకర్, కార్యకర్తలు, అంజనపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News